Send the following on WhatsApp
Continue to Chatఆరుగురుని మట్టుబెట్టిన సీరియల్ కిల్లర్.. నిజామాబాద్ జిల్లాలో దారుణం.. పదిహేను రోజుల్లో ప్రాణ స్నేహితుడు, అతని కుటుంబీకులను హత్య చేసిన నరరూప రాక్షసుడు.. స్నేహితుడి ఇంటి కోసం.. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మాక్లూర్కు చెందిన సైకో కిల్లర్ గొల్ల ప్రశాంత్.. ప్రసాద్తో పాటు అతని భార్య, ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు చెల్లెండ్లను మట్టుబెట్టిన ప్రశాంత్.. చెల్లెండ్లను తగులబెట్టి... పసి పిల్లలను, భార్యను గొంతు నులిమి వాగులో వేసి.. స్నేహితుడిని చంపి బొందపెట్టి.. ఆరు రోజుల్లోనే చాకచక్యంగా కేసును చేధించిన పోలీసలు.. సైకో కిల్లర్ ప్రశాంత్తో పాటు మరో ముగ్గురు పోలీసులు అదుపులో.. ఓ పార్టీ లీడర్తో సత్సంబంధాలు.. వారితో దిగిన ఫోటోలు చూపి అరాచకాలు... మృతుడు ప్రసాద్కూ నేర చరిత్ర..(వాస్తవం- ఎక్స్క్లూజివ్) https://vastavam.in/2023/12/18/local-news/p=11551/