https://vastavam.in/2023/08/04/crime/p=10253/
ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల గల్లంతు .. ప్రాజెక్టు సందర్శనకు వచ్చి మెండోరా వద్ద కాలువ లోకి దిగి కొట్టుకుపోయిన వైనం.. గాలిస్తున్న పోలీసులు .. గల్లంతైన యువకులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రీ నగర్, సాయి నగర్ చంద్ర రోడ్ కాలనీవాసులుగా గుర్తింపు.. మృతుల కుటుంబాల్లో రోదనలు